జాతీయ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయులు

68చూసినవారు
జాతీయ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయులు
వినూత్న బోధనా పద్ధతులు బోధనోపకరణాల తయారీ వినియోగం చురుగ్గా పాల్గొంటున్నందుకు అచ్చంపేట ఉప్పునుంతల మండలం యుపిఎస్ పాఠశాలలో పనిచేస్తున్న కాడం చైతన్యకు, బల్మూరు మండలం జిన్ కుంట యుపిఎస్ పాఠశాలలో పనిచేస్తున్న కొత్తపల్లి సువర్ణ ఉపాధ్యాయులకు గుజరాత్ ఉపేంద్ర చర్య జాతీయ పురస్కారం పొందారు. పురస్కారం పొందిన ఉపాధ్యాయులను మండలంలోని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్