అయిజ: మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఉపసర్పంచ్

56చూసినవారు
అయిజ: మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఉపసర్పంచ్
అయిజ మండలం ఏ క్లాస్ పురం గ్రామం 1వ వార్డుకు చెందిన “కాసం లక్ష్మి మృతి చెందారుి. మండల మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ విషయం తెలుసుకొని వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించి.. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐయిజ గ్రామ శాఖ అధ్యక్షులు కారం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు పిన్నింటి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్