చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

77చూసినవారు
చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఇటిక్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన వెంకట్ రాములు గౌడ్ అనారోగ్యంతో మంగళవారం మరణించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి భౌతికకాయాన్ని పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్