గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి. సంతోష్ కి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలకు రైతులకు నష్టపరిహారం పంటకు మద్దతు ధర క్వింటాలకు 500రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం తరపున రైతులను ఆదుకోవాలని మంగళవారం కోరారు.