దంతనూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ

552చూసినవారు
దంతనూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని దంతనూర్ గ్రామంలో అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం గ్రామంలో ప్రతి ఇంటిపై కాషాయ జెండాలు, గ్రామంలో వీధులలో కాషాయ తోరణాలు, గ్రామంలోని ప్రతి ఒక్కరి మెడలో జై శ్రీరామ్ కండువాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, మహిళలు, యువకులు, హిందువాహిని సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్