పాలమూరులో ఆగని ఇసుక అక్రమ దందా

61చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం భారత్ బెంజ్, టిప్పర్ లతో ఇసుక అక్రమ రవాణ చేస్తున్నారు. పోలీస్, రెవిన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకో కోవడంతో ఇసుక అక్రమ దందా కొనసాగుతుంది. ఇసుక మాఫియాకు అధికారుల అండ దండలు అందుతున్నాయని, తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేయడంతో, ఎస్పీ, కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్