నేటి విద్యార్థులే రేపటి పౌరులు: కొప్పుల జయవర్ధన్ రెడ్డి

67చూసినవారు
నేటి విద్యార్థులే రేపటి పౌరులని, ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆస్ట్రేలియాలో స్థిరపడిన కొప్పుల జయవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలం ముక్కురాల గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టై, బెల్ట్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు క్రమశిక్షణతో, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్