నారాయణపేట జిల్లాలో పశుమిత్రులు సామూహిక నిరాహార దీక్ష

373చూసినవారు
నారాయణపేట జిల్లాలో పశుమిత్రులు సామూహిక నిరాహార దీక్ష
గ్రామాలలో పశువులకు వైద్యం అందిస్తున్న పశుమిత్రులకు కనీస వేతనం 19వేల రూపాయలు అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ దగ్గర సామూహిక
మంగళవారం నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు సమ్రీనా మాట్లాడుతూ.. పిఎఫ్ ఈఎస్ఐ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్