20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం

297251చూసినవారు
20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం
రాజస్థాన్‌ సిరోహి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని రప్పించి, తమపై సిరోహి మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్ మహేంద్ర మేవాడ, మాజీ కమిషనర్ మహేంద్ర చౌదరి సామూహిక అత్యాచారం చేశారని 20 మంది మహిళలు ఆరోపించారు. ఆహారంలో మత్తు మందు కలిపి తమపై అత్యాచారం చేశారని వారు పేర్కొన్నారు. ఆ దారుణాన్ని వీడియో తీసి బెదిరిస్తున్నారన్నారు. హైకోర్టు జోక్యంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :