టైమ్‌టేబుల్ ఇచ్చి.. పరీక్ష నిర్వహించడం మరిచారు

50చూసినవారు
టైమ్‌టేబుల్ ఇచ్చి.. పరీక్ష నిర్వహించడం మరిచారు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి యూనివర్సిటీ ఎంఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల కోసం ఫిబ్రవరిలో టైమ్‌టేబుల్ ప్రకటించింది. విద్యార్థులకు అడ్మిట్ కార్డులు కూడా జారీచేసింది. మంగళవారం నుంచి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. సిబ్బంది ఆ విషయమే మరిచిపోయారు. దీంతో విద్యార్థులు వైస్ ఛాన్స్‌లర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్