గోదావరి ఉగ్రరూపం.. ప్రజలకు బిగ్ అలర్ట్

73చూసినవారు
గోదావరి ఉగ్రరూపం.. ప్రజలకు బిగ్ అలర్ట్
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం నుంచి ఆంధ్రా, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచాయి. శనివారం ఉదయం 6 గంటలకు 50.9 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్