షుగర్‌ వచ్చిందా? ఈ నీళ్లు ట్రై చేశారా?

69చూసినవారు
షుగర్‌ వచ్చిందా? ఈ నీళ్లు ట్రై చేశారా?
మధుమేహం ఒకసారి వచ్చిందంటే అదుపు చేయడం చాలా కష్టం. ఒక స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, లేదా మరిగించి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. మెంతి గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :