ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటినే జీతాలు

67చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటినే జీతాలు
రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులున్నారు. గత వైసీపీ పాలనలో 20వ తేదీ వచ్చినా జీతాలందని పరిస్థితి తలెత్తింది. జీతాల కోసం ఉద్యోగుల రోడ్డెక్కి ఆందోళన చేపట్టాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో ఎన్డీయే ప్రభుత్వం ఉద్యోగులకు ఊరట కలిగిస్తూ సకాలంలో జీతాలు చెల్లిస్తోంది. సీఎం చంద్రబాబు చొరవ, ముందుచూపుతో ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు లేకుండా ఒకటో తేదీనే జమవుతున్నాయి. కూటమి వచ్చాక ఉద్యో గుల పనితీరులో స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్