HYD మెట్రో ఫేస్ -2 మార్గాన్ని ఖరారు చేసిన ప్రభుత్వం

98168చూసినవారు
HYD  మెట్రో ఫేస్ -2 మార్గాన్ని ఖరారు చేసిన ప్రభుత్వం
HYD మెట్రో ఫేజ్ -2 లో భాగంగా కొత్తగా 70 కిలోమీటర్ల మెట్రో చేపట్టడానికి మార్గాన్ని ఖరారు చేసింది. MGBS నుంచి ఫలక్ నూమా వరకు.. ఫలక్ నూమా నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో నిర్మాణం జరుగనుంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు.. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వరకు మెట్రోను పొడిగించారు. మైలార్ దేవ్ పల్లి నుంచి కొత్తగా రాజేంద్ర నగర్ లో నిర్మించబోయే హైకోర్టు వరకు మెట్రో రానుంది. రాయదుర్గం నుంచి నానక్ రామ్ గూడ అమెరికన్ కాన్సులేట్ వరకు మెట్రో రానుంది. మియాపూర్ -పటాన్ చేరు వరకు, L.B నగర్ - హయత్ నగర్ వరకు మెట్రో రానుంది.

సంబంధిత పోస్ట్