హరియాణా, జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

75చూసినవారు
హరియాణా, జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం
హరియాణా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందు కోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. హరియాణాలో మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా అధికారం తమదేనని కాంగ్రెస్‌ అంటోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ దాదాపుగా కాంగ్రెస్‌కే మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్