మంత్రి పీఎస్ వద్ద గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు(వీడియో)

55చూసినవారు
ఝార్ఖండ్ మంత్రిత్వ కార్యదర్శి వద్ద రూ. 20 కోట్ల నగదు పట్టుబడింది. గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజినీర్ గా చేస్తున్న వీరేంద్ర కే రాజ్ పై రూ.100 కోట్ల అవినీతికి సంబంధించిన కేసులున్నాయి. ఆ కేసుకు సంబంధించి ఆ శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అతడి పనిమనిషి సాయంతో డబ్బును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్