నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ

58చూసినవారు
నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో సోమవారం(నేడు) విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ కేసులపై మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్