భారీ వర్షాలు.. రెండు బిల్డింగ్ ల మధ్య పడ్డ పిడుగు (వీడియో)

50చూసినవారు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉంది. దీంతో చెన్నైలో పలు జిల్లాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఇదిలా ఉండగా భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూరుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రాంతంలో రెండు బిల్డింగ్ ల మధ్య కొద్ది క్షణాలపాటు భయకరమైన మెరుపులతో కూడిన పిడుగు పడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్