భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు (VIDEO)

64చూసినవారు
తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అనేక చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల వల్ల రైళ్లు కూడా కొన్ని రద్దు అయ్యాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కాంచీపురం జిల్లాతో పాటు పదకొండు జిల్లాకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ప్రభుత్వం కొనసాగిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్