రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన హీరో గోపీచంద్ (వీడియో)

74చూసినవారు
నటుడు రాజేంద్రప్రసాద్ ను గురువారం హీరో గోపీచంద్ పరామర్శించారు. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లిలోని ఇందు విల్లాస్ లోని ఆయన ఇంటికి వెళ్లిన గోపీచంద్ గాయత్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కూతురు మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రాజేంద్రప్రసాద్ ను, ఆయన కుటుంబసభ్యులను గోపీచంద్ ఓదార్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్