రైల్వే అధికారులపై హైకోర్టు ఆగ్రహం

75చూసినవారు
రైల్వే అధికారులపై హైకోర్టు ఆగ్రహం
ముంబై లోకల్ ట్రైన్లలో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు పెరగడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ప్రజలు పశువుల్లా ప్రయాణించాల్సి రావడం సిగ్గుచేటు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఈ దయనీయ పరిస్థితులకు సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారులదే బాధ్యత. పరిష్కార మార్గాలపై అఫిడవిట్ దాఖలు చేయండి’ అని ఆదేశించారు.

ట్యాగ్స్ :