కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు

36080చూసినవారు
కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘనపూర్, భద్రాచలం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి వెళ్తే తనను అనుమతించలేదని, అందుకే హైకోర్టుకు రావాల్సి వచ్చిందని పిటిషనర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ కోర్టుకు తెలిపారు.

సంబంధిత పోస్ట్