సీఎం సభలో విషాదం.. వడదెబ్బకు వృద్ధుడి మృతి

46218చూసినవారు
సీఎం సభలో విషాదం.. వడదెబ్బకు వృద్ధుడి మృతి
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిన్న మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో ప్రచార సభ నిర్వహించారు. ఖాజీపేట మండలం సి.కొత్తపేట పంచాయతీ కొత్త నెల్లూరుకు చెందిన ఊసుపల్లె అంకయ్య (76) ఈ సభకు వెళ్లారు. కొద్దిసేపటికే అతడికి వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో అంకయ్య ప్రాణాలు విడిచాడు. దాంతో అంకయ్య ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్