తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

51చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్డ్‌మెంట్లలో భక్తులులు వేచి ఉన్నారు. ఇక సోమవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 71,824 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,462 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారం హుండీ ఆదాయం 4.01 కోట్ల రూపాయల వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్