భారీగా పెరిగిన కూరగాయల ధరలు

70చూసినవారు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మరోసారి పెరిగాయి. భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో పాటు దిగుబడి తగ్గింది. దీంతో ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కొత్తిమీర, పుదీనా కట్టలు రూ.60-రూ.100 పలుకుతున్నాయి. కిలో ఉల్లి రూ.60-80, పచ్చిమిర్చి 70, చిక్కుడు రూ.100, బీరకాయ రూ.80, బెండ రూ.70, క్యారెట్ రూ.100, కాకర రూ.80, టమాటా రూ.40-50 పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

సంబంధిత పోస్ట్