ఇఫ్తార్ విందును ప్రారంభించిన ఎమ్మెల్యేలు

64చూసినవారు
ఇఫ్తార్ విందును ప్రారంభించిన ఎమ్మెల్యేలు
అంబర్పేట్ డివిజన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని పద్మారావు గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ముస్లింలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్