ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం

290చూసినవారు
ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కోఠీ జిల్లాలోని సిటీ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు దిలీప్, నగర ఉపాధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ. *- నిరుద్యోగుల పోట్టగొడుతూ టీఎస్పీఎస్సీ చేస్తున్న పేపర్ లీకేజీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి TSPSC బోర్ ను వెంటనే ప్రక్షాళన చేయాలని అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి సజన్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్, రాకేష్, శ్రావణి , ప్రవళిక, ఉదయ, ఉమామహేశ్వరి, గణేష్, పూజిత, శిరీష, చందన, తరుణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్