మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు

59చూసినవారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ పార్టీ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. ఒక అత్యున్నత స్థానంలో ఉండి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. కొండా పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్పొరేటర్లు మన్నే కవితా , పద్మా వెంకట రెడ్డి, దేదీప్య రావు, సామల హేమ, రాసూరి సునీత ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :