కశ్మీర్‌పై మలేసియా ప్రధాని వివాదస్పద వ్యాఖ్యలు

58చూసినవారు
కశ్మీర్‌పై మలేసియా ప్రధాని వివాదస్పద వ్యాఖ్యలు
కశ్మీర్‌పై మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న వేళ మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన ఆందోళన కలిగిస్తున్నాయన్న ప్రధాని.. కశ్మీర్‌పై యూఎన్‌ఎస్పీ తీర్మానానికి మద్దతిస్తామని అన్నారు. అన్వర్‌ ఇబ్రహీంపై పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ప్రశంసలు కురిపించారు.

సంబంధిత పోస్ట్