సిఎం, డిప్యూటి సిఎం ను కలిసిన మ్యూజిక్ డైరెక్టర్

70చూసినవారు
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి రావాలని సీఎం, డిప్యూటి సిఎం లను దేవిశ్రీప్రసాద్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్