డిసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

72చూసినవారు
నానల్ నగర్ డివిజన్ పరిధిలోని మెహ్రాజ్ కాలనీలో కొనసాగుతున్న డ్రైనేజీ డిసిల్టింగ్ పనులను ఏంఐఎం కార్పొరేటర్ మహ్మద్ నజిరుద్దీన్ సోమవారం పరిశీలించారు. త్వరగా పనులను పూర్తీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ ఓవర్ స్లో సమస్యలు రావడంతో ఈ డిసిల్టింగ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరగా పనులను పూర్తి చేసి సమస్యలను పునరావృతం కాకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్