గుర్రపు డెక్క తొలగింపు పనులను పరిశీలించిన కార్పొరేటర్

57చూసినవారు
కార్వాన్ పరిది మూసీనది పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్, శానిటేషన్, ఎంటమాలజీ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా దోమల మందు పిచికారీ చేయాలని తెలిపారు. దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్