బోనాల జాతర ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్ష సమావేశం

53చూసినవారు
కార్వాన్ డివిజన్ పరిధిలోని ఓ పంక్షన్ హాల్ లో పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో బోనాల జాతర ఏర్పాట్లు, నిర్వహణపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు కార్పొరేటర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్