ప్రభుత్వం సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తుంది

581చూసినవారు
ప్రజా ప్రభుత్వం అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తుందని. బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని తెలంగాణ సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు సర్వీ యాదయ్య గౌడ్ అన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

సంబంధిత పోస్ట్