వైద్యులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

84చూసినవారు
కోల్ కతలో వైద్య విద్యార్థిని హత్యకు నిరసనగా బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని లకిడికపూల్ నీలోఫర్ హాస్పిటల్ లో వైద్య విద్యార్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైద్యులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. వైద్యుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్