ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలవాలి: టీఎన్జీఓ

71చూసినవారు
ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి జీతాలు రావడం లేదని టీఎన్జీవో సంఘం వెల్లడించింది. సోమవారం టీఎన్జీవో భవన్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మనల్ని చర్చలకు పిలవాలని పీఆర్సీ, డీఏ, టీఏ అని చెప్పారు. ఇంకా 4 ఢీఏలు రావాలి. 317 జీవో సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని సొంత ప్రాంతాలకు తిరిగి బదిలీ చేయాలి. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎన్జీవో సంఘాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్