పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటిఆర్ లంచ్

62చూసినవారు
హైదరాబాద్ శివారు శామీర్ పేటలోని ఓ హోటల్ కు కేటిఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. మేడిగడ్డ సందర్శనకు వెళ్లే మార్గంలో అలియబాద్ చౌరస్తాలోని ఓ హోటల్ లో లంచ్ చేశారు. కేటిఆర్, ఎమ్మేల్యేలు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, సునిత లక్ష్మారెడ్డి, మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్