ఈటల కోసం ప్రత్యేక పూజలు చేసి, ప్రచారం ప్రారంభించిన నాయకులు

594చూసినవారు
ఈటల కోసం ప్రత్యేక పూజలు చేసి, ప్రచారం ప్రారంభించిన నాయకులు
మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందాలని ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో గల శ్రీ జయగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బిజెపి నాయకులు పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించడం జరిగింది. నాయకులు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ, నరేంద్ర మోడీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్