ఎమ్మెల్యే సత్యం కుటుంబాన్ని పరామర్శించిన మైనంపల్లి

62చూసినవారు
మల్కాజ్ గిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి వెళ్లి శుక్రవారం పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యం భార్య ఆత్మహత్య చేసుకోవడంతో తన ఇద్దరు పిల్లలను పట్టుకుని ఎమ్మెల్యే బోరుమని విలపించారు. సత్యం కుటుంబసభ్యులతో మాట్లాడిన మైనంపల్లి వారిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్