దుండిగల్ ఏరోనాటికల్ కాలేజి వద్ద ఉద్రిక్తత

53చూసినవారు
దుండిగల్ లోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజి వద్ద ఉద్రిక్తత నెలకొంది. భీమ్ ఆర్మీ స్టూడెంట్ పేడరేషన్, ఎస్ఎఫ్ఐ, బీఎఫ్యూ, ఓయూ జేఏసీ వివిధ విద్యార్థి సంఘాలు విద్యార్థులతో కలిసి శుక్రవారం ఆందోళన నిర్వహించాయి. ఎంఎల్ఆర్ కాలేజి యాజమాన్యం విద్యార్థులకు సీట్లు ఇస్తామని చెప్పి రూ. లక్షలు వసూలు చేసి ఇప్పుడు మోసం చేసిందని ధర్నా నిర్వహించారు. వెంటనే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పందించి. విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్