జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్పొరేటర్ నిరసన

1074చూసినవారు
జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట 28వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ నీహారిక సోమవారం నిరసన వ్యక్తం చేశారు. శాంతి కోటేష్ గౌడ్ లాంటి అవినీతి, అక్రమార్కులకు పదవులు ఇవ్వడం వల్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేసిన వారికి మేయర్ పదవి కట్టబెట్టడం దారుణం అని అన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారికి కాంగ్రెస్ పెద్ద పేట వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్