జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దే లక్ష్యం

60చూసినవారు
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దే లక్ష్యం
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దే లక్ష్యం అని డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ అన్నారు. కాలనీవాసుల సొంత నిధులతో డిప్యూటీ మేయర్ సహకారంతో గురువారం ఉదయం 5 లక్షల యూజీడి నిధులతో 130 మీటర్ల పైపులైను డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్