ప్రారంభమైన వీర హనుమాన్ విజయయాత్ర

62చూసినవారు
హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించనున్న భారీ శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళవారం గౌలిగూడ రామమందిర్ నుంచి ఈ యాత్ర మొదలయ్యింది. ఈ శోభాయాత్రకు 12 వేల మంది పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. 13 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగనుండగా. కమాండ్ కంట్రోల్ నుంచి ఈ యాత్రను పర్యవేక్షించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్