ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వారి అరెస్ట్

1063చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో మంగళవారం ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు 1)దేవసాహయం(27), 2)రెడ్డి రమేష్(27), 3)మన్నె రాజు(35) ల అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించారు. గత కొంత కాలంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు ద్వి చక్ర వాహనాలు
చోరీ అవుతున్నాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్