48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలి: సీఈవో

59చూసినవారు
48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలి: సీఈవో
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సువిధ పోర్టల్ వినియోగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభలు, ర్యాలీలకు 48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోగా అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. నామినేషన్లు, సభలు, ప్రచారాలు కోసమే సువిధ పోర్టల్ తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్