పరీక్షకు లేటుగా వచ్చిన వారిని అనుమతించని అధికారులు

77చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మైసమ్మగూడలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ అధికారులు ఆదివారం ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 1. 00 గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కొనసాగుతుంది. మైసమ్మ గుడలోని నర్శింహా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 1 ఒకరు, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 10 మంది ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్