నిజాంపేట్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

75చూసినవారు
నిజాంపేట్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణా రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్. ఎం. సి ప్రెసిడెంట్ కొలన్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బాచుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్