ఆ ముగ్గురికి మళ్ళీ రిమాండ్

18582చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లిలో ఆదివారం ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్ లో ఎస్ ఐ బి మాజీ చీఫ్ ప్రణీత్ రావుకు ఈనెల 28 వరకు రిమాండ్ చేశారు. పోలీసులు, అధికారులు భుజంగ రావు, తిరుపతన్నలకు 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్యాలాల్ విధించారు. అనంతరం వీరిని చంచలగూడా జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :