బీజేపీకీ మద్దతు ఇవ్వాలంటూ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రచారం

58చూసినవారు
బాన్సిలాల్ పేట్ డివిజన్ పరిధిలో ఐడిహెచ్ కాలనీ, పద్మారావు నగర్, భోయిగూడ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను, మోడీ హయాంలో చేసిన అభివృద్ది, కార్యక్రమాలను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ఆదివారం బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. మరోసారి బీజేపీ వస్తేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్