పరేడ్ గ్రౌండ్ పరిశీలించిన మేయర్ విజయ లక్ష్మి

56చూసినవారు
తెలంగాణ రాష్ట్రం సిద్దించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో జూన్ 2వ తేదీన అట్టహాసంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో వేడుకల ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులకు, నిర్వాహకులకు దిశా నిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్